కేసీఆర్ కు తీవ్ర అస్వస్థత.. !
హైదరాబాద్,డిసెంబర్8(కలం శ్రీ న్యూస్):తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం. ఈ రోజు తెల్లవారు ఝామున 2.30 గంటల సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...
ప్రజలందరూ గులాబీ పార్టీ వైపే....పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి
పెద్దపల్లి,నవంబర్28(కలం శ్రీ న్యూస్):పొరపాటున ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రైతుబంధు ఆగిపోతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం ఎన్నికల ప్రచార...
ఓటమి భయంతోనే రైతుబంధును ఆపిండ్లు
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
మంథని,నవంబర్28(కలం శ్రీ న్యూస్):అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే రైతుబంధును అపిండ్లని, బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్కు రైతులు...
నేడే ప్రచారం ముగింపు...
హైదరాబాద్,నవంబర్28(కలం శ్రీ న్యూస్): తెలంగాణ వ్యాప్తంగా గత నెలరోజులుగా పొలిటికల్ జాతర సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందునుండే ప్రధాన రాజకీయ పార్టీలు ఎలక్షన్ పాలిటిక్స్ ప్రారంభించాయి. అభ్యర్థుల...