కేసీఆర్ కు తీవ్ర అస్వస్థత.. !
హైదరాబాద్,డిసెంబర్8(కలం శ్రీ న్యూస్):తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం. ఈ రోజు తెల్లవారు ఝామున 2.30 గంటల సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే కెసిఆర్ పై ఫిర్యాదు
హైదరాబాద్:డిసెంబర్ 07(కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన రోజే మాజీ సీఎం కేసీఆర్కు షాక్ తగిలింది. కాళేశ్వరం ఎత్తిపోతల...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఖరారు.
ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం...!
హైదరాబాద్,డిసెంబర్5(కలం శ్రీ న్యూస్): కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపిక ఫైనల్ అయింది. టీపీసీసీ చీఫ్...
ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన అధికారులు
ధ్వజమెత్తిన కాంగ్రెస్ నాయకులు
మంథని,డిసెంబర్5(కలం శ్రీ న్యూస్):మంథని అసెంబ్లీ నియోజకవర్గం లో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన అధికారులు అని ధ్వజమెత్తిన కాంగ్రెస్ నాయకులు.మంథని అసెంబ్లీ నియోజకవర్గం లో అత్యధిక మెజార్టీ...
ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా
హైదరాబాద్,డిసెంబర్3(కలం శ్రీ న్యూస్):ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు పంపించారు. కేసీఆర్ రాజీనామాను...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ అధిక్యం
కరీంనగర్,డిసెంబర్3(కలం శ్రీ న్యూస్): ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధిక్యత కొనసాగుతుంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ముందజలో ఉన్నారు. మంథని...
నాలుగు చోట్ల పోస్టల్ బ్యాలెట్ కాంగ్రెస్ ముందంజ
తెలంగాణ,డిసెంబర్3(కలం శ్రీ న్యూస్ )
రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ 4 చోట్ల, బీఆర్ఎస్ మూడు చోట్ల, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కో...
ప్రజలందరూ గులాబీ పార్టీ వైపే....పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి
పెద్దపల్లి,నవంబర్28(కలం శ్రీ న్యూస్):పొరపాటున ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రైతుబంధు ఆగిపోతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం ఎన్నికల ప్రచార...
ఓటమి భయంతోనే రైతుబంధును ఆపిండ్లు
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
మంథని,నవంబర్28(కలం శ్రీ న్యూస్):అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే రైతుబంధును అపిండ్లని, బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్కు రైతులు...
కార్మికుల పక్షాన నిలిచిన చరిత్ర నాదే
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
మంథని,నవంబర్28(కలం శ్రీ న్యూస్):నాలుగేండ్లు ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇస్తే ఇటు సింగరేణి కార్మికులు, అటు భూనిర్వాసితుల పక్షాన నిలిచిన చరిత్ర తనేదనని...