Monday, February 10, 2025

దేశం

శబరిమలలో దర్శనమిచ్చిన ‘మకరజ్యోతి’

శబరిమలలో దర్శనమిచ్చిన ‘మకరజ్యోతి’ కేరళ,జనవరి14(కలం శ్రీ న్యూస్): శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడు పై మకర జ్యోతి కనిపించింది. పొన్నంబలమేడు పై భక్తులకు మకరజ్యోతి మూడు సార్లు కనిపించింది. జ్యోతి...

రాష్ట్రంలో ఇదే చివరి ఒసి ప్రభుత్వం: తీన్మార్ మల్లన్న.

రాష్ట్రంలో ఇదే చివరి ఒసి ప్రభుత్వం: తీన్మార్ మల్లన్న. న్యూ ఢిల్లీ,డిసెంబర్4(కలం శ్రీ న్యూస్): ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ల పేరుతో ఒబిసిలకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఎంపీలంతా ముక్తకంఠంతో స్పందించాలని ఎమ్మెల్సీ తీన్మార్...

శబరిమలైలో భక్తుల రద్దీ

శబరిమలైలో భక్తుల రద్దీ శబరిమల,నవంబర్19(కలం శ్రీ న్యూస్): సోమవారం రాత్రి నుండి శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రో గిపోతున్నాయి. ఇక...

రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రహస్య గది

రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రహస్య గది ఒడిశా,జులై 17(కలం శ్రీ న్యూస్): ఒడిశాలోని పూరీ జగన్నాధుని శ్రీ క్షేత్రరత్న భాండాగారం రహస్య గది తలుపు లు గురువారం తెరుచుకోనున్నాయి. ఇందుకు రేపు ఉదయం 9.51...

తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ రత్న భాండాగారం

తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ రత్న భాండాగారం.. పూరీ,జులై14(కలం శ్రీ న్యూస్): దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఒడిస్సా రాష్ట్రంలోనీ పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు అనంతరం మధ్యాహ్నం 1.28...

మళ్లీ తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

మళ్లీ తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ, జూన్ 02,(కలం శ్రీ న్యూస్): తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం లొంగిపోయారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసుకునేందుకు సుప్రీం...

ఛత్తీస్‌గఢ్‌లో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..18 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..18 మంది మృతి ఛత్తీస్‌గఢ్‌, మే 21(కలం శ్రీ న్యూస్): ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధ జిల్లా లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18...

మళ్లీ బర్డ్‌ఫ్లూ కలకలం.. అక్కడి నుంచి వస్తున్న పౌల్ట్రీ వాహనాలపై నిషేధం..

మళ్లీ బర్డ్‌ఫ్లూ కలకలం.. అక్కడి నుంచి వస్తున్న పౌల్ట్రీ వాహనాలపై నిషేధం.. కేరళ,ఏప్రిల్22(కలం శ్రీ న్యూస్): కేరళలో బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళలోని ఆళ్లపులలో రెండు లక్షల కోళ్లు, బాతులను చంపి పూడ్చిపెట్టారు అక్కడి...

లోక రక్షకుడు క్రీస్తు జన్మదినమే క్రిస్టమస్

లోక రక్షకుడు క్రీస్తు జన్మదినమే క్రిస్టమస్ ముస్తాబైన చర్చీలు హైదరాబాద్,డిసెంబర్25 (కలం శ్రీ న్యూస్):అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్‌. ప్రపంచంలోని క్రైస్తవులంతా మనస్ఫూర్తిగా సంతోషంతో జరుపుకునే సంబరం. వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి...

భక్త జనసంద్రం గా మారిన శబరిమల 

భక్త జనసంద్రం గా మారిన శబరిమల  శరనుఘోషతో మారుమ్రోగుతున్న శబరి కొండలు తిరువనంతపురం, డిసెంబరు 10(కలం శ్రీ న్యూస్): పవిత్ర శబరిమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యక్షేత్రంలో అత్యంత రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో...

శబరిమల ఆలయంలో పూజారి మృతి.. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం

శబరిమల ఆలయంలో పూజారి మృతి.. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం.. కేరళ,డిసెంబర్7(కలం శ్రీ న్యూస్):కేరళలోని పథనంతిట్టా జిల్లాలోని పవిత్ర క్షేత్రం శబరిమల లోని అయ్యప్ప స్వామి ఆలయంలో మండల మకరవిళక్కు పూజలు కొనసాగుతున్నాయి. అయ్యప్ప...

అరుణాచలంలో వైభవంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం

అరుణాచలంలో వైభవంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం శివనామస్మరణతో మార్మోగుతున్న అరుణాచల గిరి తిరువణ్ణామలై,నవంబర్26(కలం శ్రీ న్యూస్):తమిళనాడులోని తిరువణ్ణామలై లో కార్తీకమాస దీపోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరులు విద్యుత్‌...

Most Read

error: Content is protected !!