శబరిమలలో దర్శనమిచ్చిన ‘మకరజ్యోతి’
కేరళ,జనవరి14(కలం శ్రీ న్యూస్):
శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడు పై మకర జ్యోతి కనిపించింది. పొన్నంబలమేడు పై భక్తులకు మకరజ్యోతి మూడు సార్లు కనిపించింది. జ్యోతి...
రాష్ట్రంలో ఇదే చివరి ఒసి ప్రభుత్వం: తీన్మార్ మల్లన్న.
న్యూ ఢిల్లీ,డిసెంబర్4(కలం శ్రీ న్యూస్):
ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ల పేరుతో ఒబిసిలకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఎంపీలంతా ముక్తకంఠంతో స్పందించాలని ఎమ్మెల్సీ తీన్మార్...
శబరిమలైలో భక్తుల రద్దీ
శబరిమల,నవంబర్19(కలం శ్రీ న్యూస్):
సోమవారం రాత్రి నుండి శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రో గిపోతున్నాయి. ఇక...
రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రహస్య గది
ఒడిశా,జులై 17(కలం శ్రీ న్యూస్):
ఒడిశాలోని పూరీ జగన్నాధుని శ్రీ క్షేత్రరత్న భాండాగారం రహస్య గది తలుపు లు గురువారం తెరుచుకోనున్నాయి. ఇందుకు రేపు ఉదయం 9.51...
తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ రత్న భాండాగారం..
పూరీ,జులై14(కలం శ్రీ న్యూస్):
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఒడిస్సా రాష్ట్రంలోనీ పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు అనంతరం మధ్యాహ్నం 1.28...
మళ్లీ తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
న్యూ ఢిల్లీ, జూన్ 02,(కలం శ్రీ న్యూస్):
తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం లొంగిపోయారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసుకునేందుకు సుప్రీం...
ఛత్తీస్గఢ్లో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..18 మంది మృతి
ఛత్తీస్గఢ్, మే 21(కలం శ్రీ న్యూస్):
ఛత్తీస్గఢ్లోని కవర్ధ జిల్లా లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18...
మళ్లీ బర్డ్ఫ్లూ కలకలం.. అక్కడి నుంచి వస్తున్న పౌల్ట్రీ వాహనాలపై నిషేధం..
కేరళ,ఏప్రిల్22(కలం శ్రీ న్యూస్):
కేరళలో బర్డ్ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళలోని ఆళ్లపులలో రెండు లక్షల కోళ్లు, బాతులను చంపి పూడ్చిపెట్టారు అక్కడి...
భక్త జనసంద్రం గా మారిన శబరిమల
శరనుఘోషతో మారుమ్రోగుతున్న శబరి కొండలు
తిరువనంతపురం, డిసెంబరు 10(కలం శ్రీ న్యూస్): పవిత్ర శబరిమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యక్షేత్రంలో అత్యంత రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో...
శబరిమల ఆలయంలో పూజారి మృతి.. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం..
కేరళ,డిసెంబర్7(కలం శ్రీ న్యూస్):కేరళలోని పథనంతిట్టా జిల్లాలోని పవిత్ర క్షేత్రం శబరిమల లోని అయ్యప్ప స్వామి ఆలయంలో మండల మకరవిళక్కు పూజలు కొనసాగుతున్నాయి. అయ్యప్ప...