బీమా పథకాలతో ప్రతీ కుటుంబానికి ధీమా
కెడిసిసి బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్
మంథని ఫిబ్రవరి 28(కలం శ్రీ న్యూస్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భీమా పథకాలతో ప్రతీ కుటుంబానికి ధీమా లభిస్తుందని కెడిసిసి బ్యాంక్...
ప్రీతినాయక్ కు కొవ్వత్తులతో నివాళులు
మంథని ఫిబ్రవరి 28(కలం శ్రీ న్యూస్):మంథని మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్,యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ల నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం నివాళులు అర్పించారు.మొన్నటి...
వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా మోత్కూరి శ్రీనివాస్
మంథని ఫిబ్రవరి 26(కలం శ్రీ న్యూస్ ):మంథని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా మోత్కూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తాటి సమ్మయ్య గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం...
మంథని గానగంధర్వుడు గంగా రాజు మృతి
మంథని ఫిబ్రవరి 26(కలం శ్రీ న్యూస్ ):మంథని గాన గంధర్వుడిగా పేరొందిన గంగా రాజు (65) శనివారం రాత్రి మృతి చెందారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన మంథని...
ఎస్.బి.ఐ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
చీఫ్ మేనేజర్ వెంకటేశ్వర్లు
మంథని ఫిబ్రవరి 26(కలం శ్రీ న్యూస్ ): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని మంథని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...
పెళ్లి రిసెప్షన్ కార్యక్రమాలలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని ఫిబ్రవరి 26(కలం శ్రీ న్యూస్ ): మంథని మండలం ఎక్లాస్ పూర్ లో సిద్దం లక్ష్మీ-మల్లేశ్ కుమారుడు అవినాష్-పావని, అడవిసోమన్...
ఈ నెల 28 న వివేకానంద పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం
సుల్తానాబాద్ ఫిబ్రవరి 26 కలం శ్రీ న్యూస్
సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 28 మంగళవారం రోజున సుల్తానాబాద్ వివేకానంద పాఠశాలలో...
బిఆర్ఎస్ లో చేరికలు
ఫిబ్రవరి 25(కలం శ్రీ న్యూస్ ):మంథని పలిమేల మండలం పంకేన గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమ్ముల రంజిత్, వార్డ్ మెంబర్ ఎర్ని సుధాకర్, ఎర్ని శ్రీను,కమ్మల...
మాతాశిశు ఆస్పత్రిసేవలను సద్వినియోగం చేసుకోవాలే
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని ఫిబ్రవరి 25(కలం శ్రీ న్యూస్ ):పేదింటి ఆడబిడ్డల కాన్పుల భారం పడవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాతా శిశు ఆస్పత్రులను సద్వినియోగం...
ఎల్ ఓ సి పంపిణి
మంథని ఫిబ్రవరి 25(కలం శ్రీ న్యూస్): పలిమేల మండలం పలిమేల గ్రామానికి చెందిన కుమ్మరి హనుమంత్ అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని...
మీడియాపై దాడికి జర్నలిస్టుల నిరసన
పెద్దపల్లి, ఫిబ్రవరి 25(కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, దాడులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు....
గ్లోబల్ పద్మశాలి సదస్సుకు హాజరు కానున్న బొద్దుల లక్ష్మణ్
పెద్దపల్లి ఫిబ్రవరి 25(కలం శ్రీ న్యూస్):
ఈనెల 25 26 తేదీల్లో దుబాయిలో నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ గ్లోబల్ పద్మశాలి...