ఎల్ ఓ సి ఇప్పించిన జడ్పీ చైర్మన్
మంథని ఫిబ్రవరి 24(కలం శ్రీ న్యూస్,):మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన రొడ్డ రవికుమార్ కు ఎల్ ఓ సి పంపిణీ చేసిన పెద్దపల్లి జడ్పీ...
జూలపల్లిలో బోర్ వెల్ ఏర్పాటుకు భూమి పూజ
పెద్దపల్లి ఫిబ్రవరి 23(కలం శ్రీ న్యూస్ ):కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలోని మల్లిఖార్జున స్వామి, బీరన్న ఆలయాల ప్రాంగణంలో సింగరేణి నిధుల ద్వారా బోర్ర్...
అక్రమ పట్టా చేసిన రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలి
మంథని ఫిబ్రవరి 23(కలం శ్రీ న్యూస్):మంథని మండలంలోని కన్నాల గ్రామ శివారు సర్వేనెంబర్ 179లో మూడు ఎకరాలు, సర్వేనెంబర్ 180లో మూడు ఎకరాలు అక్రమ...
ప్రారంభానికి ముస్తాబైన బొక్కలవాగు రెండో వంతెన
నేడు మంత్రి చేతుల మీదుగా ప్రారంభం
ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్
మంథని ఫిబ్రవరి 23(కలం శ్రీ న్యూస్): మంథని పట్టణంలోని బొక్కలవాగుపై నూతనంగా నిర్మించిన రెండో వంతెన...
నేటి నుంచి శ్రీ అయప్ప స్వామికి మహా కుంభాభిషేక మహోత్సవాలు
మంథని ఫిబ్రవరి 23(కలం శ్రీ న్యూస్):మంథని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ 15వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచి 4 రోజులపాటు మహా...
మంథనిలో అక్రమ నిర్మాణాలపై స్పందించిన కలెక్టర్
విచారణ జరుపుతున్న అధికారులు
మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్
మంథని ఫిబ్రవరి 23(కలం శ్రీ న్యూస్):మంథని మున్సిపల్ లోని అక్రమ నిర్మాణాలపై స్పందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశాలు...
పెద్దమ్మ దేవాలయ నిర్మాణానికి 25 వేల విరాళం అందించిన బొద్దుల
పెద్దపల్లి,ఫిబ్రవరి,23(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయి గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణానికి దేవాలయ...
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవాలి
కౌన్సిలర్ కూకట్ల గోపి
సుల్తానాబాద్, ఫిబ్రవరి 24(కలం శ్రీ న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పేదల జీవితాల్లో వరం లాంటిదని, ఈ కార్యక్రమాన్ని...
నేతకాని సమాజాన్ని ప్రభుత్వం గుర్తించాలి
రాజకీయంగా వెనుకబడిన నేతకాని కులం
మంథని ఫిబ్రవరి 22(కలం శ్రీ న్యూస్):రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడిపోయిన నేతకాని కులాన్ని ప్రభుత్వం గుర్తించాలని నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్...
వలస కార్మికుల భద్రత పట్టించుకోని ఇటుకబట్టి యాజమాన్యం
పెద్దపల్లి ఫిబ్రవరి 22 కలం శ్రీ న్యూస్
ఇటుకబట్టీల్లో పని చేస్తున్న వలస కార్మికుల భద్రతను పట్టించుకోకుండా,వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంటిఎన్ బ్రిక్స్ యజమాని జాఫర్ పై...
వివేకానంద జూనియర్ కాలేజ్ నుండి 1500 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్రస్థాయికి ఎంపికైన అజయ్
సుల్తానాబాద్ ఫిబ్రవరి 22 కలం శ్రీ న్యూస్:
సుల్తానాబాద్ వివేకానంద జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న బైరం అజయ్...