అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనం పట్టివేత
200 ఇసుక బస్తాలు స్వాధీనం
సుల్తానాబాద్, జనవరి7(కలం శ్రీ న్యూస్):
బుధవారం తెల్లవారుజామున ఎస్సై చంద్రకుమార్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కదంబపూర్ మానేరు నుంచి మెట్ పల్లి కి అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి మహేంద్ర బొలెరో వాహనాన్ని సుల్తానాబాద్ పట్టణంలో పట్టుకోవడం జరిగింది. కదంబపూర్ గ్రామానికి చెందిన వాహన యజమాని సయ్యద్ వలి మస్తాన్, అతని సహాయకుడు షేక్ హైదర్ లపై కేసు నమోదు చేసి బొలెరో వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని ఎస్సై చంద్ర కుమార్ తెలిపారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

