Breaking News
Friday, January 16, 2026
Breaking News

అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనం పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనం పట్టివేత

200 ఇసుక బస్తాలు స్వాధీనం

సుల్తానాబాద్, జనవరి7(కలం శ్రీ న్యూస్):

బుధవారం తెల్లవారుజామున ఎస్సై చంద్రకుమార్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కదంబపూర్ మానేరు నుంచి మెట్ పల్లి కి అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి మహేంద్ర బొలెరో వాహనాన్ని సుల్తానాబాద్ పట్టణంలో పట్టుకోవడం జరిగింది.  కదంబపూర్ గ్రామానికి చెందిన వాహన యజమాని సయ్యద్ వలి మస్తాన్, అతని సహాయకుడు షేక్ హైదర్ లపై కేసు నమోదు చేసి బొలెరో వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని ఎస్సై చంద్ర కుమార్ తెలిపారు.

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

error: Content is protected !!