Breaking News
Friday, January 16, 2026
Breaking News

ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి 

ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి 

సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్

సుల్తానాబాద్,నవంబర్32(కలం శ్రీ న్యూస్: ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ తెలియజేశారు. ఆదివారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుల్తానాబాద్ మండలం ప్రజలతో మమేకమై ముందుకు సాగుతామన్నారు. ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, వారి సమస్యల పరిష్కారానికి 24 గంటల పాటు పనిచేస్తామన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ కు పాల్పడితే జైలు శిక్ష తప్పదన్నారు. విజిబుల్ పోలింగ్ అమలు చేస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నూతన ఎస్ఐ కి సిబ్బంది తో పాటు పలువురు, పుష్ప గుచ్చాలు, మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

error: Content is protected !!