Thursday, September 19, 2024
Homeతెలంగాణకొండాపూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవానికి హాజరైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

కొండాపూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవానికి హాజరైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

కొండాపూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవానికి హాజరైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

జగిత్యాల మార్చి 8 (కలం శ్రీ న్యూస్):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూరు గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం కార్యక్రమం బుధవారం రోజున అంగ రంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటిపర్తి రాజవ్వ, వెల్గటూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ డి గురువారెడ్డి, డి. రాజిరెడ్డి  గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!