సంక్షేమ పథకాల అమల్లో విఫలమైన ప్రభుత్వం
అనర్హులకు అందిన డబుల్ బెడ్ రూములు
అఖిలపక్ష నాయకుల ఆవేదన
మంథని జనవరి 28(కలం శ్రీ న్యూస్ ):రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కల్లబొల్లి మాటలతో...
రైతులు ఆందోళన చెందవద్దు.. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
పెద్దపల్లి,జనవరి28(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పొలంబాట పట్టారు. శనివారం పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే దాసరి...
మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా వీరస్వామి ఎన్నిక
సుల్తానాబాద్, జనవరి 28(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మండలంలోని గట్టేపల్లి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘము నూతన అధ్యక్షునిగా ఐలవేణి వీరస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సంఘం...
పెద్దపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి.
గొట్టిముక్కుల సురేష్...
రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 30%శాతం నిధులు విద్యకు కేటయించాలి.
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈదునూరి ప్రేమ్
పెద్దపల్లి,జనవరి28,(కలం శ్రీ న్యూస్):
రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 30 శాతం నిధులు విద్యకు కేటయించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్...
పేద ఆడబిడ్డ పెళ్లికి అండగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు
పెద్దపల్లి,జనవరి27,(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో నివాసముంటున్న పేద కుటుంబానికి చెందిన పెనుకుల లక్ష్మీ - తిరుపతి...
పద్మశాలి ఆడపడుచును అవమానించిన ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్పాలి
భోగ శ్రావణి కి మద్దతుగా చలో జగిత్యాల 29 న
పద్మశాలి సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి
పెద్దపల్లి,జనవరి27,(కలం శ్రీ న్యూస్):
జగిత్యాల జిల్లాలో పద్మశాలి...
సెయింట్ మేరీస్ పాఠశాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
సుల్తానాబాద్(జనవరి 26),(కలం శ్రీ న్యూస్): సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్...
తల్లి జ్ఞాపకార్థం భోజన ప్లేట్లు అందజేత..
సుల్తానాబాద్,జనవరి26,(కలం శ్రీ న్యూస్):
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రం పూసాల లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలకు...
గుడుంబా విక్రయ పదార్థాలు అమ్మిన వ్యక్తికి లక్ష రూపాయలు జరిమానా
సుల్తానాబాద్, జనవరి26,(కలం శ్రీ న్యూస్) : గుడుంబా తయారీకి అవసరమైన విక్రయపదార్థాలను అమ్మిన వ్యక్తికి లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ...
శభాష్ సాయికృష్ణ నీ ప్రతిభతో కల్వచర్లకు పేరు తెచ్చావు
పెద్దపల్లి,జనవరి26,(కలం శ్రీ న్యూస్):
పోర్టబుల్ ఫ్లూయిడ్ కూలింగ్ డివైజ్ పరికరం తయారుచేసి తెలంగాణ స్టేట్ ఇన్నోవేటర్ సెల్ ద్వారా ఇంటింటా ఇన్నోవేటరుగా ఎన్నికైనా పెద్దపల్లి జిల్లా...