Saturday, July 27, 2024

నిజామాబాద్

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత..

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత.. నిజామాబాద్,జూన్29(కలం శ్రీ న్యూస్): కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం...

ఘోర ప్రమాదం.. మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జు

ఘోర ప్రమాదం.. మహిళ రెండు కాళ్లు నుజ్జు నుజ్జు నిజామాబాద్,జూన్13(కలం శ్రీ న్యూస్):ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగి ఓ మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్‌లో ఆర్టీసీ...

మూలుగ బొక్క పడలేదని పెళ్లి రద్దు

మూలుగ బొక్క పడలేదని పెళ్లి రద్దు నిజామాబాద్,డిసెంబర్ 24(కలం శ్రీ న్యూస్):పెళ్ళికొడుకు బంధువులకు మూలుగ బొక్క వేయలేదని వివాహం రద్దు చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…...

Most Read

error: Content is protected !!