Saturday, July 27, 2024

కరీంనగర్

తైక్వాండో పోటీలో సుల్తానాబాద్ విద్యార్థికి గోల్డ్ మెడల్

తైక్వాండో పోటీలో సుల్తానాబాద్ విద్యార్థికి గోల్డ్ మెడల్ చొప్పదండి,జులై6(కలం శ్రీ న్యూస్): కరీంనగర్ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు చొప్పదండి మండల కేంద్రంలో గల ఎస్.ఆర్.ఆర్.కన్వెన్షన్ లో నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాల...

రాష్ట్రస్థాయి ఓపెన్, అండర్ 13 చదరంగం పోటీల పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.

రాష్ట్రస్థాయి ఓపెన్, అండర్ 13 చదరంగం పోటీల పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్. కరీంనగర్,జూన్29(కలం శ్రీ న్యూస్): జులై నెలలో 6,7 తేదీలో అలుగునూర్ లోని లక్ష్మీనరసింహ కన్వెన్షన్ హాల్లో 75 వేల నగదు బహుమతితో...

బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సుల్తానాబాద్ బిజెపి నాయకులు

బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సుల్తానాబాద్ బిజెపి నాయకులు కరీంనగర్,జూన్20(కలం శ్రీ న్యూస్): భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం సహాయమంత్రి  బండి సంజయ్  కేంద్ర హోం సహాయమంత్రి...

కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు కరీంనగర్, జూన్ 03(కలం శ్రీ న్యూస్): లోకసభ ఎన్నికల లెక్కింపు జూన్ 4న జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144...

సంగీత గాయకుడిగా రాణిస్తున్న సుల్తానాపూర్ విద్యార్థి.

సంగీత గాయకుడిగా రాణిస్తున్న సుల్తానాపూర్ విద్యార్థి. మంత్రి పొన్నం ప్రభాకర్  చేతుల మీదుగా జ్ఞాపిక అందజేత. కరీంనగర్,ఫిబ్రవరి19(కలం శ్రీ న్యూస్):చిన్న వయసులోనే సంగీత గాయకుడిగా వివిధ ప్రదేశాలలో తన గానంతో ప్రజలను అబ్బురపరుస్తున్న సుల్తానాపూర్ గ్రామానికి...

క‌రీంన‌గ‌ర్ లోయ‌ర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం…?

క‌రీంన‌గ‌ర్ లోయ‌ర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం...? క‌రీంన‌గ‌ర్‌, జులై 27(కలం శ్రీ న్యూస్):జిల్లా లోని లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు వ‌ర‌ద పోటెత్తుతోంది. ఉత్తర తెలంగాణాలో...

కనుకుంట్ల వైష్ణవి కి డాక్టరేట్.

కనుకుంట్ల వైష్ణవి కి డాక్టరేట్. కరీంనగర్,ఎప్రిల్13(కలం శ్రీ న్యూస్): శాతవాహన విశ్వవిద్యాలయం నుండి కనుకుంట్ల వైష్ణవికి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో పీ.హెచ్.డి అందజేసినట్లు విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. ప్రొఫెసర్...

అపర భద్రాద్రికి పట్టు వస్త్రాలు, గోటితో వొలసిన తలంబ్రాలు సమర్పించిన సాయి రామభక్తులు.

అపర భద్రాద్రికి పట్టు వస్త్రాలు, గోటితో వొలసిన తలంబ్రాలు సమర్పించిన సాయి రామభక్తులు. కరీంనగర్,మార్చి26(కలం శ్రీ న్యూస్):సరిగ్గా 50 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఇదే పునర్వాసు నక్షత్రం గురువారం రోజున అపర భద్రాద్రి నందు...

Most Read

error: Content is protected !!