Tuesday, September 17, 2024
Homeతెలంగాణతల్లి జ్ఞాపకార్థం భోజన ప్లేట్లు అందజేత..

తల్లి జ్ఞాపకార్థం భోజన ప్లేట్లు అందజేత..

తల్లి జ్ఞాపకార్థం భోజన ప్లేట్లు అందజేత..

సుల్తానాబాద్,జనవరి26,(కలం శ్రీ న్యూస్):

పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రం పూసాల లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలకు మేరుగు లక్ష్మి, మేరుగు పద్మ,ల జ్ఞాపకార్థంగా స్కూల్ పిల్లలకు వారి కుమారుడు మేరుగు సంజీవ్ శ్రీను చేతులు మీదుగా భోజనం ప్లేట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ మండల ప్రెసిడెంట్ ఆగండ్ల శంకర్ ఆగండ్ల గట్టయ్య,రాజు పాఠశాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!