Saturday, September 21, 2024
Homeతెలంగాణజాతీయ జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ యు.శారద

జాతీయ జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ యు.శారద

జాతీయ జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ యు.శారద

హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ. 

మంథని,జనవరి26,(కలం శ్రీ న్యూస్):

 

మంథని పురపాలక సంఘ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కమీషనర్ యు.శారద జాతీయ పతాకావిష్కరణ చేశారు.అనంతరం జన గణ మన జాతీయ గీతం, భారత మాతకు జే జే లు గీతాన్ని ఆలపించి చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమములో వైస్ చైర్మన్ ఆరేపెల్లి కుమార్,గుండా విజయ లక్ష్మి – పాపరావు, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర -శంకర్,కాయితీ సమ్మయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, వీకే రవి,వేముల లక్ష్మి – సమ్మయ్య, పెండ్రి రమ కౌన్సిలర్స్ యాకుబ్, రాధా కృష్ణ, సముద్రాల స్వాతి – శ్రీనివాస్ కో -ఆప్షన్ సభ్యుల జడ్పీటిసి తగరం సుమలత-శంకర్ లాల్,ఎంపిపి కొండ శంకర్,మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ సంతోషిని, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ బి.ఆర్.ఎస్ నాయకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!