Thursday, September 19, 2024
Homeతెలంగాణనేటి తరానికి ఆదర్శప్రాయుడు... దుర్గం శ్రావణ్

నేటి తరానికి ఆదర్శప్రాయుడు… దుర్గం శ్రావణ్

సామాజిక సేవకుడిని అభినందించిన కొండాపూర్ వాసులు

మంచి మనసున్న వారికి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది

ఎండపల్లి, ఏప్రిల్ 28, (కలం శ్రీ న్యూస్):ఎండపల్లి మండలము అంబారీపేట గ్రామానికీ చెందిన దుర్గం శ్రవణ్ కుమార్ ను శుక్రవారం రోజున కొండాపూర్ వసూలు, గ్రామ పెద్దలు అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. శ్రావణం చేస్తున్న మంచి పనులకు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుకున్నారు. ఆపద వచ్చిందంటే తాను ఉన్నానని వెంటనే స్పందించి తమ కష్టాలను నెరవేరుస్తున్నాడని శ్రావణ్ గొప్పతనాన్ని గురించి కొనియాడారు, ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక రంగాల అధ్యక్షులు ఎనందుల గంగయ్య, ఉపసర్పంచ్ చెన్న కుమారస్వామి, నేతకానీ కుల సంఘం అధ్యక్షులు దర్శనల లచ్చయ్య, తాడూరి హన్మయ్య, మంతెన ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!