Thursday, September 19, 2024
Homeతెలంగాణఆలయానికి విరాళం అందజేసిన భారాస రాష్ట్ర నేత పోనుగోటి శ్రీనివాస రావు

ఆలయానికి విరాళం అందజేసిన భారాస రాష్ట్ర నేత పోనుగోటి శ్రీనివాస రావు

ఆలయానికి విరాళం అందజేసిన భారాస రాష్ట్ర నేత పోనుగోటి శ్రీనివాస రావు

వెల్గటూర్, ఏప్రిల్ 26, (కలం శ్రీ న్యూస్): జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ధ్వజ స్తంభం పునర్నిర్మానానికి భారాస రాష్ట్ర నేత, వెల్గటూర్ మాజీ ఎంపిపి పోనిగోటి శ్రీనివాస రావు దంపతులు 25 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!