Sunday, September 8, 2024
Homeక్రైమ్పోలీస్ వాహనం పల్టీ....ఇద్దరు మృతి

పోలీస్ వాహనం పల్టీ….ఇద్దరు మృతి

పోలీస్ వాహనం పల్టీ….ఇద్దరు మృతి

ఏటూరునాగారం,మే02(కలం శ్రీ న్యూస్):

ములుగు జిల్లా ఏటూరునాగారం కమలాపురం రహదారి మధ్యలో జీడి వాగు వద్ద అదుపుతప్పి పోలీస్ వాహనం పల్టీ కొట్టి ప్రమాదం గురైంది ఈ ప్రమాదంలో ఏటూరు నాగారం రెండవ ఎస్ఐ ఇంద్రయ్య , డ్రైవర్ మృతి చెందారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!