Friday, October 18, 2024
Homeతెలంగాణనిజామాబాద్మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత..

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత..

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత..

నిజామాబాద్,జూన్29(కలం శ్రీ న్యూస్):

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.

ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీ.

పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!