Sunday, September 8, 2024
Homeతెలంగాణపార్వతి బ్యారేజ్ లో నీటిమట్టం ఖాళీ... చేపలు పడుతున్న గ్రామస్తులు

పార్వతి బ్యారేజ్ లో నీటిమట్టం ఖాళీ… చేపలు పడుతున్న గ్రామస్తులు

పార్వతి బ్యారేజ్ లో నీటిమట్టం ఖాళీ… చేపలు పడుతున్న గ్రామస్తులు

మంథని,మే 21(కలం శ్రీ న్యూస్);మంథని మండలం సిరి పురం వద్ద ఉన్న పార్వతి బ్యారేజ్ నుండి నీటిని అధికారులు ఖాళీ చేస్తు న్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతల పథకంలో భాగంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును మరమ్మతులు చేసేందుకు నీటిని గోదావరిలోకి దిగువకు వదులుతున్నారు. పార్వతి ప్రాజెక్టులోని నీటిమట్టం పూర్తిగా ఖాళీగా అవుతోంది. దీంతో చుట్టు పక్కల గ్రామస్తులు చేపలు పట్టే పనిలో పడ్డారు. ప్రస్తుతం గేట్ల వద్ద ఒక మీటర్ నీరు మాత్రమే నిల్వ ఉంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!