Sunday, September 8, 2024
Homeతెలంగాణమంథనిలో 3వ రోజుకు చేరిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమం

మంథనిలో 3వ రోజుకు చేరిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమం

మంథనిలో 3వ రోజుకు చేరిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమం

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,జూన్ 24(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలో 1వ వార్డ్ శ్రీ పాద కాలనీలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ పథకాలను వివరిస్తూ దేశంలో రాష్ట్రంలో ఈసారి బీజేపీ ప్రభుత్వం మన మంథనిలో ఈసారి మన సునీల్ అన్న అనే నినాదంతో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంథని పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి బిజెపి సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్,సత్య ప్రకాష్, రాపర్తి సంతోష్,ఆకుల అరుణ్ కుమార్,రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!