Sunday, September 8, 2024
Homeతెలంగాణపదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

10 జిపిఎ సాధించిన విద్యార్థినీ జక్కం హాసినీ

సుల్తానాబాద్,మే10(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని స్వప్నకాలలోని ఇండియన్ పబ్లిక్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటారు.10 జీపీఏ కు 10 జిపిఏ సాధించి విద్యార్థినీ జక్కం హసినీ సత్తా చాటి టాపర్ గా నిలిచింది. 9.8 జీపీఏ లో 2, 9.7 జీపీఏ లో 2, 9.5 జీపీఏ లో 2, 9.0 జీపీఏ లో 14 మంది ప్రతిభ చాటారు. పాఠశాలలోని విద్యార్థులు 100% మంచి మార్కులతో పాసయ్యారని పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కృష్ణ ప్రియ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐపీఎస్ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తుందని మంచి అధ్యాపక బృందం చే విద్యార్థులకు బోధనను అందిస్తున్నామని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!