Friday, October 18, 2024
Homeఆంధ్రప్రదేశ్శ్రీ పద్మావతి అమ్మవారి కి బంగారు పట్టు చీర బహూకరణ

శ్రీ పద్మావతి అమ్మవారి కి బంగారు పట్టు చీర బహూకరణ

శ్రీ పద్మావతి అమ్మవారి కి బంగారు పట్టు చీర బహూకరణ

తిరుపతి,ఎప్రిల్10(కలం శ్రీ న్యూస్): తెలంగాణ లోని సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ అనే నేత కార్మికుడు సోమవారం నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే బంగారు చీరలను బహూకరించారు. తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చేతుల మీదుగా వీటిని అందించారు.

స్వామి వారికి రూ 45 వేల విలువ చేసే బంగారు చీరను అగ్గిపెట్టెలో పట్టేలా ఆయన తయారు చేయించారు. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టేలా 5 గ్రాముల బంగారంతో జరీ చీర  తయారు చేయించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!