పుట్ట మదన్న గెలవాలని వేములవాడలో కోడే మొక్కు చెల్లించిన చిలుక సారయ్య
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని ,అక్టోబర్ 3 (కలం శ్రీ న్యూస్):మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన చిలుక సారయ్య పుట్ట మధుఅన్న గెలవాలని సోమవారం వేములవాడలో కోడెమొక్కు చెల్లించారు.గత కొద్దిరోజుల క్రితం చిలుక సారయ్య దంపతులు నాంపల్లి గుట్ట మెట్లు మోకాళ్ళతో ఎక్కి నడిచారు.పుట్ట మధు అన్న పై ఉన్న అభిమానికి పలువురు బీఆర్ఎస్ నాయకులు చిలుక సారయ్యను అభినందించారు.