పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరి పైన ఉండాలి…
బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని, మే 18(కలం శ్రీ న్యూస్):మంథని మండలం చల్లపల్లి (పుట్టపాక) గ్రామం లో పోచమ్మ కొలుపు కార్యక్రమం లో పాల్గొనిగ్రామ దేవతల అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి,విరాళం అందించిన బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి.వారి వెంట సీనియర్ నాయకులు కోరబోయిన మల్లిక్, బూడిద తిరుపతి, చల్ల శ్రీనివాస్,నాంపల్లి రమేష్,ఎర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు