మిషన్ భగీరథ వాటర్ సప్లై కొరకు పైప్ లైన్ సరిచేపిస్తున్న సర్పంచ్ చెన్నావేన సదానందం
మంథని మార్చి 01(కలం శ్రీ న్యూస్): మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామం లోని 3వ వార్డ్ మేకల వారి వాడకు గత కొద్ది రోజుల నుండి మిషన్ భగీరథ బోర్ వాటర్ రాకపోవడం తో 3వ వార్డ్ ప్రజలు తెలియజేసిన వెంటనే జెసిబి సహాయం తో పైప్ లైన్ తవ్వించి మరమ్మత్తులు చేపిస్తున్న సర్పంచ్ చెన్నవేన సదానందం.