Saturday, July 27, 2024
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లతమ్ముడిని నరికి చంపిన అన్న

తమ్ముడిని నరికి చంపిన అన్న

తమ్ముడిని నరికి చంపిన అన్న

సిరిసిల్ల,డిసెంబర్ 14(కలం శ్రీ న్యూస్):సిరిసిల్ల జిల్లాలో గురువారం మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది.

భూ తగాదాలతో ఓ యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా హతమార్చడం స్థానికంగా కలకలం సృష్టించింది.వివరాల్లోకి వెళ్తే..తంగళ్లపల్లి మండలం నర్సింహుల పల్లెలోని,త్యాగ రాకేష్‌ (25)ని అతడి చిన్నమ్మ కొడుకు త్యాగ తిరుపతి గొడ్డలితో నరికి చంపాడు.రాకేష్‌ హత్యకు భూ తగాదాలే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. సమా చారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాకేష్‌ మరణంతో నర్సిం హులపల్లెలో గురువారం విషాద ఛాయలు అలుముకున్నాయి..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!