Saturday, July 27, 2024
Homeతెలంగాణమెదక్నేడు మెదక్ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన

నేడు మెదక్ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన

నేడు మెదక్ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన

మెదక్:నవంబర్ 23(కలం శ్రీ న్యూస్):తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ‌ మెదక్ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా చేగుంటలో జరిగే రోడ్ షోలో జనసేనాని పాల్గొననున్నారు.

అదేవిధంగా ఇవాళ కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఇవాళ ఏం మాట్లాడుతారోన‌ని అటు అభిమానులు, ఇటు కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహాం నెల‌కొంది..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!