Saturday, July 27, 2024
Homeతెలంగాణధర్మశాస్త్ర గోశాల లోని గోవులకు గ్రాసం అందజేత 

ధర్మశాస్త్ర గోశాల లోని గోవులకు గ్రాసం అందజేత 

ధర్మశాస్త్ర గోశాల లోని గోవులకు గ్రాసం అందజేత 

సుల్తానాబాద్,మార్చి15(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ లో గల శ్రీ ధర్మశాస్త్ర గోశాల లోని గోవులకు గ్రాసం నిమిత్తం సుల్తానాబాద్ వాస్తవ్యులు వాసాల శ్రీలత శ్రీనివాస్ కుమారుడు వాసాల సాయి మాధవ పుట్టినరోజు సందర్భంగా గోవుల కు 50- కేజీల దాన అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుమార్తె వాసాల శ్రీవాణి గోశాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బండారి సూర్య, బండారి భాగ్యలక్ష్మి, ఎనగందుల శివకృష్ణ, జాకీ రమేష్, నూక రామదాస్, గుండా రవీందర్ పాల్గొన్నారు. దాతకు గోశాల ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!