Saturday, July 27, 2024
Homeతెలంగాణమంథని మున్సిపల్ చైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం

మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం

మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం

మంథని,ఫిబ్రవరి16(కలం శ్రీ న్యూస్):మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్​పై 9 మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. బీఆర్​ఎస్​ కు చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ​పై ఈనెల 1వ తేదీన పెద్దపల్లి కలెక్టర్​కు ఫిర్యాదు చేయగా,కలెక్టర్ ఆదేశాల మేరకు మంథని ఆర్డీవో, ప్రోసిడింగ్ అధికారి హనుమా నాయక్ అధ్యక్షతన అవిశ్వాసంపై శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులు ఎత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!