ఎక్లాస్ పూర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
మేకల కుమార్ ఆధ్వర్యంలో వంద మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 30 (కలం శ్రీ న్యూస్): మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో సోమవారం మేకల కుమార్ ఆధ్వర్యంలో దుద్ధిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి శ్రీధర్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండా శంకర్, వైస్ ఎంపీపీ కొమ్మిడి స్వరూప్,ఎక్లాస్పూర్ ఎంపిటిసి పెండ్లి చైతన్య ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్,పసరగొండ లింగ, మంథని లింగయ్య, పంచిక దేవేందర్ తో పాటు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు