Sunday, December 10, 2023
Homeతెలంగాణలక్ష్మీ దేవర అమ్మవారికి 50 వేల విరాళం

లక్ష్మీ దేవర అమ్మవారికి 50 వేల విరాళం

లక్ష్మీ దేవర అమ్మవారికి 50 వేల విరాళం

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని అక్టోబర్ 24 (కలం శ్రీ న్యూస్) కీర్తి శేషులు చంద్రుపట్ల ప్రపుల దేవి సీతారాంరెడ్డి చిన్న కుమారులు చంద్రుపట్ల రుక్మిణి కిషన్ రెడ్డి దంపతులు వారు కోరుకున్న కోరిక నెరవేరడంతో వారి కూతురు సాయి మేఘన పేరు మీద బోయిన్ పేట్ లక్ష్మీదేవరా అమ్మవారికి కుల సంఘం నాయకుల సమక్షంలో ధూప దీప నైవేద్యాలకు 50,000/-విరాళంగా సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ముదిరాజ్ సంఘం కుల పెద్దలు, కుల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!