Saturday, July 27, 2024
Homeతెలంగాణబిఆర్ఎస్ లో చేరికలు  

బిఆర్ఎస్ లో చేరికలు  

బిఆర్ఎస్ లో చేరికలు  

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్  

మంథని అక్టోబర్ 17( కలం శ్రీ న్యూస్):మంథని నియోజకవర్గంలోని కాటారం మండల కేంద్రానికి చెందిన సుమారు 100 మంది యువకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మంగళవారం మంథనిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌,యువ నాయకుడు జక్కు రాకేష్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్బంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్‌ యువత చేతిలోనే ఉందని, ఈ క్రమంలొ గొప్పగా ఆలోచన చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రేపటి తరాలకు మార్గదర్శకులుగా నిలిచే యువత నేటి సమాజంలోని వాస్తవ విషయాలపై చర్చించి ప్రజలకు అవగహన కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!