Saturday, July 27, 2024
Homeతెలంగాణకొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్ పర్సన్ ముత్యం సునీత

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్ పర్సన్ ముత్యం సునీత

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్ పర్సన్ ముత్యం సునీత

సుల్తానాబాద్, సెప్టెంబర్ 27(కలం శ్రీ న్యూస్): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను బుదవారం మున్సిపల్ కార్యాలయం లో ఘనంగా నిర్వహించనైనది. ఈ సందర్బంగా ఛైర్ పర్సన్  మాట్లాడుతూ దేశసేవకు అంకితమైన ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. అనంతరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,ఆయన సేవలను స్మరించుకొన్నారు.

ఈ కార్యక్రమం లో కమీషనర్ టి. మల్లికార్జున్, కౌన్సిలర్ మమత సంపత్, మేనేజర్ అలిమోద్దీన్, వార్డ్ ఆఫీసర్లు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!