Saturday, July 27, 2024
Homeతెలంగాణచిరుతల రామాయణ పట్టాభిషేక బృందానికి లయన్స్ క్లబ్ విరాళం

చిరుతల రామాయణ పట్టాభిషేక బృందానికి లయన్స్ క్లబ్ విరాళం

చిరుతల రామాయణ పట్టాభిషేక బృందానికి లయన్స్ క్లబ్ విరాళం

సుల్తానాబాద్,సెప్టెంబర్16(కలం శ్రీ న్యూస్):శనివారం లయన్స్ క్లబ్ అఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గ్రామీణ కళాకారులను ఆదుకోవడంతో పాటు ప్రజల్లో అధ్యాత్మిక భావన పెంపొందించడంలో భాగంగా చిరుతల రామాయణ పట్టాభిషేక బృందం ప్రతినిదులకు పూర్వ అధ్యక్షులు లయన్ దీకొండ భూమేష్ కుమార్ భక్తితో 3016/- రూపాయల విరాళం అందజేశారు.అనంతరం చిరుతల రామాయణం ప్రతినిధులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ లయన్స్ క్లబ్బుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నోముల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కో ఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్, పూర్వ అధ్యక్షులు దీకొండ భూమేష్ కుమార్, కోశాధికారి రాయేల్ల నవీన్, నల్ల శ్రీనివాస్, చిరుతల రామాయణ పట్టాభిషేక బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!