Saturday, July 27, 2024
Homeతెలంగాణమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్  

మంథని సెప్టెంబర్ 13 (కలం శ్రీ న్యూస్):మంథని మండలం బెస్త పల్లి గ్రామానికి చెందిన బోరె మొండయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా బుధవారం ఆయన కుటుంబానికి గంగపుత్ర కుల బాంధవులు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మొండయ్య గంగపుత్ర సంఘం అధ్యక్షుడిగా 25 సంవత్సరాలు కొనసాగుతూ చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో సాకపురపు శ్రీనివాస్, మేడి నర్సయ్య, తోకల రమేష్, పల్లికొండ రాజేందర్, మేడి అశోక్, తోకల సాయికిరణ్, పల్లికొండ సాయికిరణ్, కాళ్ళ సంపత్, ధర్మాజి మల్లేష్, ధర్మాజి ప్రశాంత్, పల్లికొండ పోచయ్య, కునారపు ఆటో మల్లేష్, తోకల నర్సయ్య, మేడి లక్ష్మణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!