Saturday, July 27, 2024
Homeతెలంగాణఎల్ ఓ సి అనుమతి పత్రం పంపించిన జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఇజ్జగిరి రాజు

ఎల్ ఓ సి అనుమతి పత్రం పంపించిన జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఇజ్జగిరి రాజు

ఎల్ ఓ సి అనుమతి పత్రం పంపించిన జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఇజ్జగిరి రాజు

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్

మంథని సెప్టెంబర్ 3 (కలం శ్రీ న్యూస్ ): సోషల్ మీడియా ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి,ఎల్ ఓ సి గురించి జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఇజ్జగిరి రాజు పంపిణీ చేసినవి చూసి మంచిర్యాల జిల్లా కి చెందిన తెలిసిన వారు నిరుపేద కుటుంబానికి చెందిన రమేష్ వాళ్ళ అబ్బాయి కిడ్నీ వ్యాధి ట్రీట్మెంట్ గురించి రాజు ని సంప్రదించగా వారికి మంచిర్యాల శాసన సభ్యులు దివాకర్ రావు ద్వారా లెటర్ పెట్టించి మంత్రి కేటిఅర్ కార్యాలయం ద్వారా ఒక్క రోజులోనే 2,50,000/- రెండు లక్షల యబై వేల రూపాయల ఎల్ ఓ సి లెటర్ రమేష్ తీసుకోవడం జరిగింది. దీనికి సహకారం అందించిన మంచిర్యాల శాసన సభ్యులు దివాకర్ రావు కి,మంత్రి కేటిర్ కి,ముఖ్యమంత్రి కేసిర్ కి రమేష్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!