Saturday, July 27, 2024
Homeతెలంగాణఆసరా వికలాంగుల పింఛన్ లబ్ది దారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ అరేపల్లి కుమార్ 

ఆసరా వికలాంగుల పింఛన్ లబ్ది దారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ అరేపల్లి కుమార్ 

ఆసరా వికలాంగుల పింఛన్ లబ్ది దారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ అరేపల్లి కుమార్ 

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్  

 మంథని ఆగస్టు 24(కలం శ్రీ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద వికలాంగులకు రూ.3016 ల నుండి రూ.4016 లు (రూ.1000లు) పెంచిన ప్రొసీడింగ్స్ మంథని మున్సిపల్ ఛైర్ పర్సన్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట శైలజ-మదుకర్ ఆదేశాల మేరకు లబ్దిదారులకు పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ అరేపల్లి కుమార్,వార్డు కౌన్సిలర్లు గర్రేపల్లి సత్యనారాయణ,వికె రవి తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!