మంథనిలో ఫ్రాంకింగ్ సేవలు ప్రారంభం
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 19(కలం శ్రీ న్యూస్ ):ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచుస్తూన్న ఫ్రాంకింగ్ (స్టాంప్స్) సేవలు మంథని పట్టణంలో మంథని ఇన్చార్జి సబ్ రిజిస్టార్ రహామాన్, నీలం జిరాక్స్ సెంటర్ లో గురువారం ప్రారంభించారు.ఇక నుండి గోదావరిఖని,పెద్దపల్లి కి వెళ్ళాల్సిన అవసరం లేదని మంథని ఫ్రాంకింగ్ సేవలు వినియోగించుకొనగలరని సబ్ రిజిస్టార్ రహేమాన్ తెలిపారు.