Saturday, July 27, 2024
Homeతెలంగాణబీజేపీ మంథని మండల అధ్యక్షులుగా వీరబోయిన రాజేందర్

బీజేపీ మంథని మండల అధ్యక్షులుగా వీరబోయిన రాజేందర్

బీజేపీ మంథని మండల అధ్యక్షులుగా వీరబోయిన రాజేందర్

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూన్ 20(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన వీరబోయిన రాజేందర్ ను మంథని మండల అధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాన్ని జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి చేతుల మీదుగా అందుకున్నారు.తనను మండల అధ్యక్షులుగా నియమించిన జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ కు నియామకానికి సహకరించిన బీజేపీరాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు తనకు అప్పగిన బాధ్యతను సామర్ధ్యం వంతం గా నిర్వహిస్తానని రాజేందర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!