టీపిసిసి ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా శశిభూషణ్ కాచే
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని,జూన్ 13(కలం శ్రీ న్యూస్):టిపిసిసి ఎన్నికల కమీషన్ కో ఆర్డినేషన్ కమీటీ సభ్యుడిగా దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూచన మేరకు నన్ను పిసిసి అధ్యక్షులు ఎ రేవంత్ రెడ్డి నియమించడం జరిగింది.టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు గోపిశెట్టి నిరంజన్ అద్యక్షతన పనిచేస్తున్న ఈ కమిటీలో సభ్యులుగా నియామక పత్రాన్ని టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ జారీ చేశారు,ఈ నియామకనికి ప్రతిపాదన చేసిన ఎఐసిసి కార్యదర్శి,మంథని శాసన సభ్యులు దుద్దిళ్ళ శ్రీ ధర్ బాబు కి కృతజ్ఞతలు తెలిపిన శశిభూషణ్ కాచె.