Saturday, January 18, 2025
Homeతెలంగాణపోచమ్మ కొలుపు కార్యక్రమములో పాల్గొన్న ఎంపీపీ కొండా శంకర్.

పోచమ్మ కొలుపు కార్యక్రమములో పాల్గొన్న ఎంపీపీ కొండా శంకర్.

పోచమ్మ కొలుపు కార్యక్రమములో పాల్గొన్న ఎంపీపీ కొండా శంకర్.

మంథని,జూన్10(కలం శ్రీ న్యూస్):మంథని మండలంలోని ఆరెందలో భూలక్ష్మి,మహా లక్ష్మి, బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం,పోచమ్మ కొలుపు కార్యక్రమంలో పాల్గొన్న మంథని ఎంపీపీ కొండా శంకర్. మంథని మండల ప్రజలు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఆనందాలతో సుభిక్షంగా ఉండాలి.పోచమ్మ కోలుపు ఉత్సవంలో పాల్గొని .భూ లక్ష్మి,మహా లక్ష్మి, బొడ్రాయి. పోచమ్మ తల్లుల దీవెనలు ప్రలందరి పై ఉండాలని కొండ శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శశికళ జనార్దన్ రెడ్డి. వైస్ ఎంపీపీ కొమ్మిడి స్వరూప్. సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్. టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఏగోళం శంకర్ గౌడ్. గ్రామ శాఖ అధ్యక్షులు రాజేందర్. టిఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి. తిరుపతి రెడ్డి.గూడెపు మహేందర్. మరియు పెద్ద సంఖ్యలో మహిళలు. గ్రామ ప్రజలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!