Saturday, July 27, 2024
Homeతెలంగాణగ్రామ దేవతల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని పదివేల విరాళాలు అందజేసిన.. - బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,...

గ్రామ దేవతల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని పదివేల విరాళాలు అందజేసిన.. – బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి.

గ్రామ దేవతల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని పదివేల విరాళాలు అందజేసిన.. – బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి.

మంథని,జూన్ 10 (కలం శ్రీ న్యూస్):మంథని మండలం ఆరెంద గ్రామంలో ప్రతిష్టాత్మకంగా బొడ్రాయి , గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో,పాడి పంటలతో, సుఖసంతోషాలతో ఉండాలని కార్యక్రమంలో పాల్గొని విరాళంగా 10,000/- వేల రూపాయలు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్,ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!