Tuesday, September 17, 2024
Homeతెలంగాణనిరుపేదలకు ఆపద్బాంధవుడు అవుతున్న దుర్గం శ్రావణ్

నిరుపేదలకు ఆపద్బాంధవుడు అవుతున్న దుర్గం శ్రావణ్

నిరుపేదలకు ఆపద్బాంధవుడు అవుతున్న దుర్గం శ్రావణ్

ఎండపల్లి, మే01 (కలం శ్రీ న్యూస్):బచ్చల   రాజమల్లు ఎండపల్లి మండలం కొండాపూర్ వాసి నిరుపేద కుటుంబం రాయమల్లు గత కొంత కాలం క్రితం మృతి చెందగా కొండాపూర్ యూత్ సభ్యులు అందరూ కలిసి శ్రావణ్ దగ్గరికి వెళ్లి వారి పరిస్థితిని శ్రవణ్ కు వివరించి వాళ్లకు సహాయం చేయమని కోరగా పెద్దకర్మ కోసం పది కిలోల చికెన్, రైస్ బ్యాగ్ ప్లేట్స్ గ్లాస్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో చెన్న కుమారస్వామి, తాడూరి హన్మయ్య, సంతోష్, రాజు, సుకుమార్, ప్రవీణ్, వేణు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!