Saturday, July 27, 2024
Homeతెలంగాణఅంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కు వెల్గటూరు, ఎండపల్లి నేతలు

అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కు వెల్గటూరు, ఎండపల్లి నేతలు

అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కు వెల్గటూరు, ఎండపల్లి నేతలు

జగిత్యాల ఏప్రిల్ 14 (కలం శ్రీ న్యూస్):భారత రాజ్యాంగ నిర్మాత 132వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఉమ్మడి వెల్గటూరు మండలం నుంచి దళితులు బయలు దేరి వెళ్ళాల్సిన బస్సును శుక్రవారం ఉదయం వెల్గటూరు, ఎండపల్లి తహశీల్దార్ కార్యాలయల ముందు ప్రారంభించారు.

ఉమ్మడి వెల్గటూరు మండలం దళితులు వెలుతున్న బస్సును వెల్గటూరు ఎంపీపీ కూనమల లక్ష్మి లింగయ్య, వెల్గటూరు, ఎండపల్లి తహశీల్దార్ లు వుయ్యాల రమేష్, మెండి ఉదయ్ కుమారులు, ఎంపీడీవో ఆకుల సంజీవరావు, లైన్ ఆఫీసర్ ఎంపీ ఓ ప్రజల శ్రీనివాస్ లు ప్రారంభించారు.

ఉమ్మడి వెల్గటూరు మండల దలితులు యాబై మంది ప్రయాణికులు, ఎంపీపీ కూనమల్ల లక్ష్మి, ఎంపీఓ గాజుల శ్రీనివాస్ లు ఈ బస్సులో వెళ్ళారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!