Saturday, July 27, 2024
Homeతెలంగాణగ్యాస్ ధరల పెంపునకు నిరసనగా ధర్మపురి లో ధర్నా చేసిన కొప్పుల స్నేహలత

గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా ధర్మపురి లో ధర్నా చేసిన కొప్పుల స్నేహలత

గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా ధర్మపురి లో ధర్నా చేసిన కొప్పుల స్నేహలత

జగిత్యాల, మార్చి 3(కలం శ్రీ న్యూస్):

కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచి పేదలపై భారాన్ని మోపుతున్నందుకు నిరసనగా జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో గల అంబేద్కర్ కూడలిలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి ఎల్ ఎం కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ కొప్పుల స్నేహలత శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో స్నేహితులతో పాటు భారాస పార్టీ రాష్ట్ర నాయకురాలు కొప్పుల కూతురు నందిని, భారాస స్థానిక నేతలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!