Saturday, July 27, 2024
Homeతెలంగాణరాజారాంపల్లిలో ఆయుష్మాన్ భారత్ కేవైసీ సేవలు ప్రారంభం

రాజారాంపల్లిలో ఆయుష్మాన్ భారత్ కేవైసీ సేవలు ప్రారంభం

రాజారాంపల్లిలో ఆయుష్మాన్ భారత్ కేవైసీ సేవలు ప్రారంభం

జగిత్యాల, మార్చి02 (కలం శ్రీ న్యూస్):ఆయుష్మాన్ భారత్ కేవైసీ సేవల కార్యక్రమాన్ని ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా అధికార ప్రతినిధి అమ్ముల నరేష్ సేవలందించారు. ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ సుమారుగా 1600 జబ్బులకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రిల్లో ఉచితంగా వైద్యం అందిస్తుందని నరేష్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!