Saturday, July 27, 2024
Homeతెలంగాణఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ అధిక్యం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ అధిక్యం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ అధిక్యం

కరీంనగర్,డిసెంబర్3(కలం శ్రీ న్యూస్): ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధిక్యత కొనసాగుతుంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ముందజలో ఉన్నారు. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీధర్ బాబు, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్ధి విజయరమణ రావు, రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి మక్కాన్ సింగ్, వేములవాడలో ఆది శ్రీనివాస్, ధర్మపురిలో వడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాలలో జీవన్ రెడ్డి, మానకొండూర్ లో కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండిలో మేడిపల్లి సత్యంలు అధిక్ష్యంలో కొనసాగుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!