పోలీస్ వాహనం పల్టీ….ఇద్దరు మృతి
ఏటూరునాగారం,మే02(కలం శ్రీ న్యూస్):
ములుగు జిల్లా ఏటూరునాగారం కమలాపురం రహదారి మధ్యలో జీడి వాగు వద్ద అదుపుతప్పి పోలీస్ వాహనం పల్టీ కొట్టి ప్రమాదం గురైంది ఈ ప్రమాదంలో ఏటూరు నాగారం రెండవ ఎస్ఐ ఇంద్రయ్య , డ్రైవర్ మృతి చెందారు