Wednesday, November 29, 2023
Homeతెలంగాణరోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

 

జగిత్యాల, మే01 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి. పోలీసుల వివరాల ప్రకారం మల్యాల పోలీస్ స్టేషన్ కి చెందిన మహిళా కానిస్టేబుల్ వేదశ్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.మల్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద బైక్ అదుపుతప్పి కింద పడడంతో ఆమె తలకు తీవ్ర గాయాలుకాగా, జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!