Sunday, December 10, 2023
Homeతెలంగాణకొత్తపేట లో చలివేంద్రం ప్రారంభం

కొత్తపేట లో చలివేంద్రం ప్రారంభం

కొత్తపేట లో చలివేంద్రం ప్రారంభం

జగిత్యాల ఎప్రిల్ 13(కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో జీరెడ్డి మహెందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వెల్గటూరు ఎంపీపీ కునమల్ల లక్ష్మి లింగయ్య, జడ్పీటీసీ బొడ్డు సుధా రాణి రామస్వామి లు గురువారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కొత్తపేట, ఎండపల్లి, రాజారాంపల్లి, పడ్కల్ సర్పంచ్ లు కొమ్ము రాం బాబు, మారం జలెందర్ రెడ్డి, గెల్లు చంద్ర శేఖర్ యాదవ్, కంది లావణ్య విష్ణు, వెల్గటూరు కో అప్షన్ సభ్యుడు మహ్మద్ రియాజ్, వెల్గటూరు ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్, ఎండపల్లి పీఏసీఎస్ చైర్మన్ గూడ రాం రెడ్డిలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!